అన్వేషించండి
Advertisement
సాహిత్య అకాడమీ పురస్కారాల్లో తెలుగు రచయితల విజయబావుటా
కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటి సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. జానపద కవిగా, రచయితగా ఎంతో పేరు సంపాదించుకున్న గోరటి వెంకన్న...కుబుసం చిత్రం కోసం రాసిన పల్లె కన్నీరు పెడుతోంది రో..పాట ద్వారా అశేష ప్రజాదరణ పొందారు. నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామంలో జన్మించిన గోరటి వెంకన్న రాసిన వల్లంకి తాళం...కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. అభ్యుదయ రచయిత దేవరాజ్ మహరాజ్ కి కేంద్ర బాలసాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించగా...యువరచయిత తగుళ్ల గోపాల్ కు కేంద్ర యువ సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.
హైదరాబాద్
Hyderababd Rains | ఒక్కసారిగా హైదరాబాద్ లో భారీ వర్షం..రోడ్లంతా ట్రాఫిక్ మయం | ABP Desam
Amit Shah Suppots Madhavi Latha |40 ఏళ్లుగా రజాకార్ ప్రతినిధులే ఎన్నిక అవుతున్నారన్న అమిత్ షా | ABP
Heatwaves in Telangana | IMD | పదేళ్ల తరువాత .. ఈ సారి మేలో రికార్డు స్థాయి ఎండలు | ABp Desam
CM Revanth Reddy on Modi | దేవుడి పేరుతో ఓట్లు అడగడానికి సిగ్గుండాలి | ABP Desam
Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABP
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
సినిమా
ఎలక్షన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets