అన్వేషించండి
Advertisement
PM Modi Speech: క్రమశిక్షణతో నడుచుకున్నాం.. మనపై ఉన్న అనుమానాలు తొలగించేశాం... ఎర్రకోటపై ప్రధాని ప్రసంగం
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి కరోనా పరిస్థితులు గుర్తు చేశారు. కరోనా మొదటి దశలో చాలా అనుమానాలు వచ్చాయని... వైద్యం అందరికీ అందుతుందో లేదో.. టీకా ఎప్పటికి వస్తుందో అనే అనుమానాలు చాలా మందిలో ఉండేదని చెప్పారు. అయితే క్రమంగా పుంజుకొని ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చామని.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టామని అన్నారు. దేశ ప్రజల క్రమశిక్షణతోనే ఇదంతా సాధ్యమైందని.. భవిష్యత్లో కూడా ఇలాంటి పంథా కొనసాగించాలని ప్రధాని మోదీ సూచించారు.
ఇండియా
CM Yogi Adityanath on POK | 6 నెలల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారతంలో విలీనం చేస్తామన్న యోగి | ABP
PM Narendra Modi Exclusive Interview With ABP News | ఏబీపీ న్యూస్ కోసం ప్రధాని మోదీ ఇచ్చిన ఇంటర్వ్యూ
PM Modi Files Nomination From Varanasi | ఎన్డీయే మిత్రపక్షాలతో మోదీ..ఘనంగా నామినేషన్ కార్యక్రమం
PM Modi Varanasi Nomination | వారణాసి ఎంపీగా మూడోసారి మోదీ నామినేషన్ | ABP Desam
PM Modi Patna Gurudwara | పాట్నా గురుద్వారాలో ప్రధాని మోదీ సేవ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets