అన్వేషించండి
Advertisement
CJI NV RAMANA: శ్రీవారి దర్శనార్ధం తిరుమలకు చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ|
తిరుమల శ్రీవారి దర్శనం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిధి గృహం వద్ద భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి,ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డిలు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.. వీరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు పలువురు న్యాయమూర్తులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు..రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం గుండా తిరుమల శ్రీవారిని ఎన్వీ రమణ దర్శించుకోనున్నారు..
ఇండియా
PM Modi Cast His Vote | అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని మోదీ | ABP Desam
Riteish Deshmukh Genelia Cast Vote in Latur | ఓటు కోసం ముంబై నుంచి లాతూర్ వచ్చిన బాలీవుడ్ జంట
Jharkhand Cashgate Scandal | కాంగ్రెస్ మంత్రి పీఏ ఇంట్లో గుట్టల కొద్దీ డబ్బు కట్టలు | ABP Desam
PM Modi presented with Rudraksh Mala by Bardhaman's Mahatma| ప్రధాని కోసం స్వామి మాల| ABP
News For Hearing- Impaired | మోదీ vs రాహుల్ గాంధీ...బీజేపీ రాజ్యంగాన్ని మార్చేస్తారా..?| ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets