అన్వేషించండి

Nara Lokesh Arrested, Pics: నారా లోకేశ్ అరెస్టు.. రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత, పలువురు నేతల్ని బలవంతంగా..

రమ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నారా లోకేశ్

1/16
దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించారు.
2/16
బీటెక్ విద్యార్థిని రమ్యను ఆదివారం తాడేపల్లిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే.
బీటెక్ విద్యార్థిని రమ్యను ఆదివారం తాడేపల్లిలో నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే.
3/16
పరామర్శించిన అనంతరం గుంటూరులోని రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పరామర్శించిన అనంతరం గుంటూరులోని రమ్య ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
4/16
టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు అక్కడికి వచ్చారు. రమ్య తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
టీడీపీ సహా ఇతర పార్టీల నేతలు అక్కడికి వచ్చారు. రమ్య తల్లిదండ్రులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
5/16
ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
6/16
ఈ క్రమంలో నారా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హాయాంలో సాధారణ మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు.
ఈ క్రమంలో నారా లోకేశ్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హాయాంలో సాధారణ మహిళలకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు.
7/16
ఇటీవలే వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తనకు ప్రాణ గండం ఉందని చెప్పడాన్ని లోకేశ్ ప్రస్తావించారు.
ఇటీవలే వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తనకు ప్రాణ గండం ఉందని చెప్పడాన్ని లోకేశ్ ప్రస్తావించారు.
8/16
సీఎం జగన్ చెల్లెలైన సునీతా రెడ్డికే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలకు రాష్ట్రంలో భద్రత ఎక్కడుందని నిలదీశారు.
సీఎం జగన్ చెల్లెలైన సునీతా రెడ్డికే రక్షణ లేనప్పుడు సామాన్య మహిళలకు రాష్ట్రంలో భద్రత ఎక్కడుందని నిలదీశారు.
9/16
రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో నారా లోకేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రమ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో నారా లోకేశ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
10/16
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్వాతంత్య్రం పోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు స్వాతంత్య్రం పోవడం బాధాకరమని లోకేశ్ అన్నారు.
11/16
గన్ కంటే ముందు జగన్ వస్తాడని బిల్డప్ ఇచ్చారని.. ఇప్పుడు జగన్ రావడం లేదు.. గన్ను రావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
గన్ కంటే ముందు జగన్ వస్తాడని బిల్డప్ ఇచ్చారని.. ఇప్పుడు జగన్ రావడం లేదు.. గన్ను రావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
12/16
రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం జగన్ ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుందని లోకేశ్ అన్నారు.
రమ్య హత్య జరిగిన 12 గంటల తరువాత సీఎం జగన్ ట్వీట్ పెట్టారంటే మహిళల భద్రత పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుందని లోకేశ్ అన్నారు.
13/16
మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారని హోం మంత్రి అంటున్నారని.. ఆ మాట విన్నాక నవ్వాలో, ఏడవాలో తనకు అర్ధం కావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
మహిళల్ని హత్య చేసే హక్కెవరిచ్చారని హోం మంత్రి అంటున్నారని.. ఆ మాట విన్నాక నవ్వాలో, ఏడవాలో తనకు అర్ధం కావడం లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు.
14/16
‘‘మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారమ్మా సుచరిత గారు...’’ అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
‘‘మహిళల్ని హత్య చేసే హక్కు సీఎం జగన్ రెడ్డి గారే ఇచ్చారమ్మా సుచరిత గారు...’’ అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
15/16
‘‘దిశ చట్టం అన్నారు.. 21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు? ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా? దిశ చట్టం, దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.
‘‘దిశ చట్టం అన్నారు.. 21 రోజుల్లో నిందితులకు శిక్ష అన్నారు? ఇప్పటి వరకూ ఎంత మందికి శిక్ష పడిందో చెప్పే ధైర్యం ఉందా? దిశ చట్టం, దిశ యాప్ అని ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు.
16/16
‘‘దిశ చట్టంపై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది. మహిళల రక్షణ పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి అది.’’ అని లోకేశ్ విమర్శించారు.
‘‘దిశ చట్టంపై కేంద్రం వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదని కేంద్రం సమాధానమిచ్చింది. మహిళల రక్షణ పట్ల వీళ్లకున్న చిత్తశుద్ధి అది.’’ అని లోకేశ్ విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget